“మంచివాడిగా నటించేవాడి బుద్ధి మాంసం దగ్గర బయట పడుతుంది “ఇది ఒక ప్రముఖ తెలుగు సామెత. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖర్చు చేసిన మొత్తానికి 4 రెట్లు సంపాదించే...
వైసీపీ రియల్ ఎస్టేట్ కలలు కల్లలు కావడానికి నవ కారణాలు..(నవరత్నాలు) అమరావతి నుండి రాజధాని విశాఖపట్నం కి తరలించి అక్కడ తాము కొనుగోలు చేసిన భూముల ధరలు పెంచుకోవాలి అని...
అమరావతి రాజధాని పరిరక్షణకు ఈ ప్రాంత ప్రజలు కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో ఉన్న...
అమరావతి: శాసనసభలో చర్చలు అర్థవంతంగా జరిగితేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. శాసనసభలో ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు...
ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు వాడీవేడిగా సాగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం జరిగిన చర్చ.. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ టీడీపీ ఐదేళ్ల పాలనపై విమర్శల...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు...
వైసీపీలో కొత్త ఇష్యూ: ఆ ఇద్దరికీ అందుకే ఎంపీ సీట్లు ఇవ్వలేదా : కేంద్రంలో ఛాన్స్ వారికే.! వైసీపీలో కొద్ది రోజులుగా ఒక అంశం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది....
రాజమహేంద్రవరం: సినీనటుడు అలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ తనకు మిత్రుడైనా వైకాపా అధ్యక్షుడు జగన్ తో చేతులు కలిపారన్నారు. అలీ చెప్పిన వాళ్లకు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై టీవీ5 ప్రీపోల్ సర్వే చేసింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై శాస్త్రీయంగా, సీక్రెట్ బ్యాలెట్...
తిరుమల: ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు అనుభవజ్ఞులకే పట్టం కడతారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు....
ఎన్నికల యుద్ధంలో టీడీపీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలన్నారు సీఎం చంద్రబాబు. మిషన్-2019పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కార్యకర్తల కష్టానికి, త్యాగానికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందని 76శాతం...
తెలంగాణలో జనసేన గాని వైకాపా గాని పోటీ చేసి ఉంటే సహజంగా తెలంగాణలో ఆయా పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉండేది. అలా పడిన ఓట్లలో సీమాంధ్ర సెటిలర్ల కోట్లలో...
వచ్చే 2019 ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోర్ పని మొదలుపెట్టారు. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ సూచనలు వైసీపీలో సంచలనాలు సృష్టిస్తున్నారు. ప్రశాంత్ వైసీపీలోని సీనియర్...
దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లోని వైఎస్సాసీపీ కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వైసీపీ నాయకులతో భేటి అయ్యారు. ఈ...
‘రోజా బయటకు వచ్చారు. తాను పనికిమాలిన టీడీపీలోకి, తలాతోకలేని జనసేనలోకి వెళ్తున్నానని.. కొంతమంది నాపై పనికిమాలిన వార్తలు రాస్తున్నారు.. నా ప్రాణమున్నంత వరకు వైఎస్సీఆర్ సీపీలోనే ఉంటానని..’...
ఏపీలో ఇప్పుడు ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే అది వైఎస్ జగనే.. హోదా కోసం ఆయన మదిలో మెలిసినప్పుడో లేక పవన్ , కాంగ్రెస్ నాయకులు తట్టినప్పుడు...
దుందుడుకు స్వభావంతో పార్టీకి నష్టం తెస్తున్న ఎమ్మెల్యే రోజాకు ఇటీవలే జగన్ క్లాస్ పీకారన్న కథనాలు వెలువడుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆమె జగన్ నిర్వహించిన ‘సేవ్ విశాఖ’ సభకు హాజరుకాలేదని...
నంద్యాల ఉప ఎన్నిక చిక్కుముడి వీడిపోయింది.. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ సీటులో నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో...
Send this to a friend