అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు...
అప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను ఫిరాయింపచేశారు. కొద్దిరోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ మంత్రివర్గంలో మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో ఇది అనైతికమని ప్రతిపక్ష వైసీపీ నేత...
ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు సై సై అన్నాడు. దీంతో రాజకీయ వేడి ఏపీలో మొదలైంది....
సంస్కరణల బాటలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత వడివడిగా అడుగులు వేస్తున్నారు. జీఎస్టీ సహా అన్ని బిల్లులను ఆమోదింపచేసుకుంటున్నారు. అందులో భాగంగా ఎన్నికల సంస్కరణలకు పచ్చజెండా ఊపారు....
జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఏదో మతలబు ఉన్నట్టే కనిపిస్తోంది. వైసీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో ఉండి ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ...
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. జగన్ బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఇటీవల పిల్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా నల్లధనంపై...
అతిగా ఆశపడే మొగాడు.. అతిగా ఆవేశపడే ఆడది బాగుపడదని ఫేమస్ డైలాగ్.. ఈ డైలాగు వైఎస్ జగన్ కు.. ఆయన అభిమానులకు సరిగ్గా సరిపోతుంది. ఆలూ లేదు చూలు లేదు...
ఎవరబ్బ సొమ్మని ఇలా దోచుకుంటారు.. ప్రభుత్వంలోని పెద్దల సహకారం లేనిదే ఇన్ని వేల కోట్లు ఎలా కొల్లగొడతారు. జనాల డబ్బులు కాజేసి కుచ్చుటోపీ పెట్టినా కనీసం బాధితులకు రూపాయి తిరిగి...
పొద్దున్నే ఫోన్ చేశాడు మా ఫ్రెండ్.. ‘మళ్లీ పిలుపొచ్చిందిరా.. వెళ్లితే బాగుటుందా..?’ అని.. డబ్బు మనిషినే ఎంత దూరమైన తీసుకెళ్తుంది. ఆ ఆశ ఉంది కాబట్టే వాడు మళ్లీ ఆశపడ్డాడు.....
తమిళనాట ఉద్రిక్త పరిస్థితులు చల్లారాయి. శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు పోవడంతో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శశికళ వర్గం నేత పళనిస్వామిని గవర్నర్ సీఎం పదవి చేపట్టడానికి పిలవడంతో...
Send this to a friend