ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అస్పష్టంగా ఉన్నాయి. రాజకీయ శూన్యత (political vacuum) ఉన్నప్పటికీ జనసేన,బీజేపీ కూటమి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అనిపించడం లేదు. పాలక వైసీపీ పై ప్రజల ఆశలు...
వైసీపీ బీజేపీ నాయకత్వం లోని ఎన్ డి ఏ లో చేరి కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామి గా చేరాలి అనుకుంటుందనే సమాచారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 🔯కేంద్ర ప్రభుత్వం...
గత కొంతకాలంగా భారత ఆర్ధిక వ్యవస్థ మందగమనం లో ఉంది.భారత్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆర్థికాభివృద్ధి వేగంగా పురోగతి సాధించట్లేదు.జీ .యెస్ .టీ,పెద్ద నోట్ల రద్దు, ఆర్ధిక సంస్కరణలు,...
అమరావతి రాజధాని పరిరక్షణకు ఈ ప్రాంత ప్రజలు కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో ఉన్న...
విషానికి విరుగుడు విషమే … మూడవ కంటికి తెలియకుండా చైనాకు బద్ద శత్రువైన వియత్నాం కు బ్రహ్మాస్ క్రూయిజ్ మిస్సైల్స్ ను సరఫరా చేసిన భారత్ …. మొదటి బ్యాచ్...
ముస్లింల పెళ్లిళ్లు-విడాకులకు సంబంధించి ఒక సమగ్ర చట్టం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. ఇప్పటివరకూ వున్న ట్రిపుల్ తలాక్ పధ్ధతి పూర్తి ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డ సుప్రీమ్...
నంద్యాల ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఉన్న బీజేపీ-టీడీపీలు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా కలిసి ప్రచారం చేయాలని అనుకోవడం...
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ప్రధాని మోడీని మించి తెలంగాణలో ఉద్యోగాలు కల్పించే సంస్థ టీఎస్సీపీఎస్సీ చైర్మన్ కు జీతాలివ్వడం తెలంగాణలో గుబులు రేపుతోంది. తెలంగాణలో ఇంతవరకు ఉద్యోగాల...
సొంత రాష్ట్రం గుజరాత్ రాజకీయాల్లో చక్రం తిప్పబోయి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బొక్కబోర్లా పడ్డాడు. ఒక్క రాజ్యసభ స్థానం కోసం అధికారంలో ఉన్న పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఉండి...
బీజేపీ – టీఆర్ఎస్ సంబంధాలపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బిజెపీతో కేసీఆర్ అమీతుమీకి సిద్ధమయ్యారా ? ఇది జీఎస్టీ పెట్టిన చిచ్చా ? లేకపోతే రాజకీయ...
మోడీ కొత్త వరం: డిగ్రీ చదివిన ముస్లిం యువతికి రూ. 51వేలు దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని...
తమ గ్రామ సమస్యలు తీరుస్తాడని కొందరు.. పట్టణాన్ని అభివృద్ది చేస్తాడని కొందరు.. ఇలా ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే స్థానికంగా ఉండకపోతే.. హైదరాబాద్ లోనే ఉండిపోతే ఎలా.....
కేంద్రకేబినెట్ విస్తరణ త్వరలో జరగనుంది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు వెళ్లనున్నారు. దీంతో ఆయన చూసే శాఖలతో పాటు రక్షణశాఖ, పర్యావరణ శాఖతో పాటు పలు శాఖలకు మంత్రులు లేరు. దీంతో...
‘దేశంలో ఎక్కడైనా వేలుపెట్టండి. కానీ మిత్రపక్షంగా కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్తిరపరచొద్దు.. తెలంగాణలో అనవసర రాద్ధాంతం చేయొద్దు.. జర మీ అమిత్ షాకు ఈ విషయంలో మీరే చెప్పండి.. ’...
అధికారం మన చుట్టమైతే.. ఏ రాష్ట్రాన్ని అయినా కదిలించవచ్చని నిరూపించారు మోడీ. అమ్మ జయలలిత మరణం తర్వాత తమిళనాడును ఎలాగైతే చేజిక్కించుకున్నాడో అచ్చం అలాగే సీబీఐ భూతాన్ని ప్రయోగించి బీహార్...
అమ్మా పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అన్నట్టుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిస్థితి.. విభాజిత నవ్యాంధ్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీకి అప్పులు తెచ్చుకోవడానికి అనుమతిని...
గెలవాల్సిందే.. ఎలాగైనా 2019 ఎన్నికల్లో గెలవాల్సిందే.. అందుకోసం ఎందాకైనా వెళ్లడానికి వైసీపీ అడుగులు వేస్తోంది. బలమైన నాయకుల కోసం శూలశోధన మొదలు పెట్టింది. ఇతర పార్టీలపై గురిపెట్టి ఎవరు వచ్చినా...
వాళ్లిద్దరు ఒక్కతల్లి పిల్లలు కాదు.. కానీ ఒక కులపోళ్లే.. ప్రాంతాలు వేరు కావచ్చు.. కానీ వారి మధ్య బంధం పాతదే.. పార్టీలు వేరైనా నాయుడల సంబంధాలు మాత్రం చెక్కచెదరలేదు. ఏపీ...
Send this to a friend