‘జనతాగ్యారేజ్’ తో టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న మోహన్ లాల్ మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. మల్లూవుడ్ లో కలెక్షన్ల మోత మోగించిన మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ ‘పులిమురుగన్’చిత్రాన్ని తెలుగులో ‘మన్యం పులి’ పేరిట విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మన్యం పులి’ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ముగిశాయి. పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయిందని చిత్ర సంగీత దర్శకుడు గోపీ సుందర్ తెలిపారు.ఇక సౌత్ ఇండియా నుంచి ‘బాహుబలి’ తరువాత మళ్లీ అంతే రేంజ్ లో సక్సెస్ అందుకున్న సినిమాగా మళయాల సీమలో ‘మన్యం పులి’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మోహన్ లాల్ కి తెలుగునాట ఫుల్ క్రేజ్ రావడంతో, అదే…ఊపులో ‘మన్యంపులి’ సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్...
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్` తమిళ టాప్ స్టార్ సత్యరాజ్` బ్యూటీక్వీన్ అమలాపాల్ మలయాళంలో నటించగా ఘనవిజయం సాధించిన చిత్రానికి తెలుగు అనువాదంగా వస్తున్న చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. జోషి దర్శకత్వం వహించిన...
Send this to a friend