జియో ఫీచర్ ఫోన్లకు జనం ఎగబడ్డారు. దాదాపు 60 లక్షల మంది ఈ ఫోన్ కోసం బుకింగ్ చేసుకున్నారు. బుకింగ్ చేసుకున్న 60 లక్షల మంది కస్టమర్లకు విడతలవారీగా ఫోన్లను...
జియో ఫీచర్ ఫోన్ హాట్ కేకులా అమ్ముడైపోవడంతో బుక్ చేసుకున్న కోటి మందికి సెప్టెంబర్ 1 నుంచి 4 వ తేదీ మధ్యలో ఫోన్లు డెలివరీ చేస్తామని జియో తెలిపింది....
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ఉచిత ఫీచర్ ఫోన్ బుక్సింగ్స్ కు వేళయ్యింది. ఆగస్టు 24 గురువారం సాయంత్రం 5 గంటలనుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ప్రీ...
ఆగస్టు 24న జియో ఫీచర్ ఫోన్ తో పాటు ఓ అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించేందుకు జియో రెడీ అయినట్టు తెలిసింది. ‘ఇండియా కా స్మార్ట్ఫోన్’గా జియో చెప్పుకుంటున్న ఈ...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియాలోనే చవకైన 4జీ స్మార్ట్ ఫోన్ జియో 4జీ ఫోన్ లాంచ్ కు వేళయ్యింది. కేవలం 1500 డిపాజిట్ చేస్తే ఉచితంగా ఫోన్ అందిస్తారు. ఆగస్టు...
దూసుకుపోతున్న జియోకు చెక్ పెట్టేందుకు ఎయిర్ టెల్ రంగంలోకి దిగింది. జియో ప్లాన్ లకు సరితూగేలా అంతే రేట్లతో ఆఫర్లను ప్రకటించింది. 399కు అన్ లిమిటెడ్ కాల్స్, డేటాను అందించింది....
టెలికాం మార్కెట్లో సంచలనాలు రేపుతూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ దెబ్బ నుంచి కోలుకునేందుకు ఐడియా సెల్యులార్ తక్కువ ధరలో తన 4జీ హ్యాండ్ సెట్లను తీసుకురానున్నట్లు...
జియో దెబ్బకు ఈ త్రైమాసికంలో దాదాపు 800 కోట్ల నష్టాల పాలైన ఐడియా ఎట్టకేలకు తాను కూడా మారి జియోలా వినియోగదారులకు చేరువయ్యేందుకు పెద్ద స్టెప్ వేసింది. ఇతర టెలికాం...
ముకేష్ అంబానీ ఏ క్షణాన 1500 డిపాజిట్ కే ఫీచర్ ఫోన్ అని ప్రకటించాడో ఏమో కానీ అందరూ ఆ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ జియో ఫీచర్ ఫోన్...
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన భవానాన్ని ముఖేష్ ఏరీకోరి భార్య, పిల్లల కోసం నిర్మించుకున్నారు. దీనికోసం దాదాపు 12,500 కోట్లు ఖర్చు పెట్టాడు. మొత్తం బుల్లెట్ ఫ్రూవ్ గ్లాస్, గోడలనే నిర్మించేశాడు....
ముఖేష్ అంబానీ.. దేశంలోనే నంబర్ 1 పారిశ్రామిక వేత్త . ఆయన ఏదీ చేసినా లాభాలు లేనిదే చేయడని తెలుసు. అలాంటి ఆయన ఫ్రీగా ఫోన్ ఇస్తామని ప్రకటన చేయగానే...
ఒక కోటి, రెండు కోట్లు లాభాలొస్తేనే మనం ఎగిరి గంతేస్తాం. బాప్ రే ఏం బిజినెస్ చేస్తున్నాడురా అని అనుకుంటాం కానీ.. ఓ కంపెనీ చిన్నగా 1977లో మొదలై ఇప్పడు...
ముఖేష్ అంబానీ అన్నంత పనిచేశాడు. స్మార్ట్ ఫోనుంటేనే 4జీ సర్వీసులు పొందే వీలు ఇన్నాళ్లు ఉండేది. అందుకే ఈ కొరతను తీర్చేందుకు ఏకంగా జియో నుంచి 4జీ ఫీచర్...
ఉచిత ఆఫర్లతో దేశ టెలికాం రంగాన్నే కుదిపేస్తున్న జియో ధాటికి ప్రత్యర్థులు నిలవలేకపోతున్నారు.. నిన్న జియో కొత్త ఆఫర్లను ప్రకటించగానే ఈరోజు ఎయిర్ టెల్ అలెర్ట్ అయ్యింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు...
రిలయన్స్ జియో కొద్దిగా ధర పెంచింది. రోజురోజుకు నష్టాలు పెరుగుతుండడంతో వినియోగదారులకు ఉచిత సేవలందిస్తూనే ధరల్ని మాత్రం కొద్దిగా పెంచింది. రిలయన్స్ జియో మూడు నెలల క్రితం ప్రకటించిన జియో...
ప్రస్తుతం 12 కోట్ల మంది జియో వాడుతున్నారు. రోజురోజుకు సంఖ్య పెరుగుతోంది. జియో ఉచిత డేటా, వాయిస్, కాలింగ్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. జియో దెబ్బకు ఎయిర్ టెల్, ఐడియా,...
ఒకే ఒక నెట్ వర్క్.. జియో.. దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. అప్పటివరకు అప్రతిహతంగా రేట్లు పెంచి లాభపడ్డ ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్, రిలయన్స్ సంస్థలకు షాక్...
‘నలుగురిని చంపితే శూరుడంటారు.. కానీ అదే నలుగురిని కాపాడితే దేవుడంటారు’ బాహుబలిలో శివగామి చెప్పిన డైలాగ్ ఇదీ.. ఈ డైలాగ్ జియోను దేశీయ టెలికాం రంగంలోకి తీసుకొచ్చిన ముఖేష్ అంబానీకి...
Send this to a friend