“పలాస 1978” తో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కు “W H O” (World Hazard...
మహేంద్ర సింగ్ ధోని.. కెప్టెన్ కూల్ గా పేరుతెచ్చుకున్నాడు. భారత్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ ను సాధించిన పెట్టిన ఘనుడు ఆయన.. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ధోని...
భారత్, చైనాల సంబంధాలపై డోక్లాం వివాదం ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా మరో క్షమించరాని తప్పు చేసింది. సగటు భారతీయుడు గౌరవంగా చూసుకునే జాతీయ జెండాను...
చైనా దేశం భారత సరిహద్దుల్లోని డోక్లాంలో దురాక్రమణకు దిగడంతో ఆ దేశానికి షాక్ ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. చైనా మొబైల్ తయారీ కంపెనీలకు నిన్న నోటీసుల పేరుతో జలక్...
71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలలా ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. 200 ఏళ్ల బ్రిటీష్ పాలన...
శౌర్యం తేలిపే ఎర్రదనం, శాంతిని చూపే తెల్లదనం, పైరు పంటలా పచ్చదనం, ధర్మం నిలిపే ఆశోకచక్రం… ఇవన్నీ కలగలిపిందే మన జాతీయ పతాకం. పాతతరానికి భారత జాతీయ పతాకాన్ని గురించి...
సైనికులు చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడంతా మిషనరీ వ్యవస్థ, కంప్యూటర్లే పనిచేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇంకా సరిహద్దుల్లో మన సైనికులు చనిపోవాల్సిందేనా..?ఇప్పటికే...
భారత్-చైనా మధ్య భూటాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూభాగం కోసం సాగుతున్న ఈ లొల్లి ఇరు దేశాల మధ్య లొల్లికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ బాక్సర్ విజేందర్...
పుడితే ఆధార్.. చస్తే ఆధార్.. కాలు బయటపెడితే ఆధార్.. భారత దేశంలో బతకడానికి తిండిలేకపోయినా ఫర్వాలేదు.. కానీ.. ఆధార్ నంబర్ మాత్రం కంపల్సరీ.. రేషన్ కు ఆధార్, రైల్వే ప్రయాణానికి...
భారతదేశ పతనాన్ని చూడటమే చైనా, పాకిస్థాన్ ల ధ్యేయం. ఇది అందరికీ తెలిసిన మాటే అయినా, ఇన్నాళ్లూ సరైనా సాక్ష్యం లేదు. కానీ తొలిసారి భారత్ కు వ్యతిరేకంగా ఈ...
మొసాద్.. ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ. ఇది ఎంతో భీకరమైనది.. డెడ్లీ ఆర్గనైజేషన్ అని ఇతర దేశాలు దీన్ని పిలుస్తాయి. అంటే తలపడితే చంపేసే సంస్థ. మొసాద్ ధైర్య సాహసాలు, సీక్రెట్...
భారత్ -చైనా దేశాల సరిహద్దుల్లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంటోంది. భారత్ లోని సిక్కిం రాష్ట్ర సరిహద్దు ప్రాంతం డోకాలాలో వద్ద నిన్న చైనా, భారత బలగాలు వాగ్వాదాలు,...
మోడీ విదేశీ విధానంలో తేడానో లేక.. చైనా దుందుడుకు వైఖరో తెలియదు కానీ ఇప్పుడు చైనా, ఇండియా మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంటోంది.. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి...
దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణకు వేళయ్యింది. మరో 48 గంటల్లో జూలై1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అమలు కానుంది. ఇన్నాళ్లు పన్నులు...
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అధికార సంస్థ ఒకటి దేశవ్యాప్తంగా అవినీతి ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాను అప్పట్లో ప్రకటించింది. ఇందులో కర్ణాటక మొదటి స్థానంలో, ఏపీ రెండో స్థానంలో, తమిళనాడు...
ప్రపంచ దేశాల్లో ఎవరిదగ్గర ఎన్ని ఆయుధాలు, అణుబాంబులు, ఇతర రక్షణ పరికరాలు ఎన్ని ఉన్నాయనే దానిపై అంతర్జాతీయ సంస్థ ఒకటి ఇటీవల సర్వే చేసింది. అందులో భారత్ వద్దకంటే పాకిస్తాన్...
ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడు పోతున్న మొబైల్ బ్రాండ్ ఏంటి అంటే అందరు ఠక్కున చెప్పే సమాధానం జియోమీ రెండ్ మి ఫోన్లు. చైనాకు చెందిన ఈ సంస్థ ఇండియాలో...
Send this to a friend