అమరావతి రాజధాని పరిరక్షణకు ఈ ప్రాంత ప్రజలు కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో ఉన్న...
అమరావతి: శాసనసభలో చర్చలు అర్థవంతంగా జరిగితేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. శాసనసభలో ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతాం అని చెప్పిన తెరాస పార్టీ ఇప్పుడు రూటు మార్చుకోవడంతో జగన్ కి ఇబ్బందులు తప్పేలా లేవనే అభిప్రాయం కొన్ని రోజులుగా వినపడుతుంది. కేంద్రంలో మోడీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై టీవీ5 ప్రీపోల్ సర్వే చేసింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై శాస్త్రీయంగా, సీక్రెట్ బ్యాలెట్...
ఎన్నికల యుద్ధంలో టీడీపీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలన్నారు సీఎం చంద్రబాబు. మిషన్-2019పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కార్యకర్తల కష్టానికి, త్యాగానికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందని 76శాతం...
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఏడో తారీఖున జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో సీమాంధ్రులు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయం ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ మనోభావాలు...
తమిళనాడు తెలుగు యువశక్తి, అధ్యక్షుడు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి దక్షిణాది ని రక్షించుతాముI అను నినాదం తొ అమ్మ జన...
పార్లమెంటు లో పెప్పర్ స్ప్రే కొట్టి వివాదాస్పద ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీలో కాంగ్రెస్ తో పాటు అంతర్థానం అయిపోయారు.. ఒకప్పుడు ఫేమస్...
నంద్యాల ఉప ఎన్నికల్లో నడిరోడ్డుమీద సీఎం చంద్రబాబును కాల్చిపారేయాలని పరుష విమర్శలు చేసిన జగన్ పై టీడీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు...
రాజకీయ నాయకుల్లో మాటల మాంత్రికుడిగా.. రాజకీయ విశ్లేషణలు చేయడంలో పట్టున్న వ్యక్తిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు మంచి పేరుంది. ఆయన రాజకీయ ప్రసంగాలు చాలా...
చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా బిజీగా ఉన్నారు. రోజువారీ కార్యక్రమాలు.. ప్రభుత్వ పథకాల అమలు.. పార్టీ వ్యవహారాలు, ఎన్నికలతో నిత్యం బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు,...
జగన్ మాటల మంటలు రేపారు. నంద్యాల ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నంద్యాల లో గెలుపుతో బాబుకు...
పవన్ కల్యాణ్ వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ రాజకీయం చేస్తున్నారన్న విమర్శ తొలి నుంచి ఉంది. అయినప్పటికీ ఉద్దానం కిడ్నీ సమస్యపై చంద్రబాబును కలిసిన పవన్...
ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ తానుప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న ప్రకటన చేయడంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎప్పటి నుంచో...
ఏపీ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీల అమలులో మోసం చేశాడని నిరసిస్తూ ముద్రగడ నివాసం...
వాళ్లిద్దరు ఒక్కతల్లి పిల్లలు కాదు.. కానీ ఒక కులపోళ్లే.. ప్రాంతాలు వేరు కావచ్చు.. కానీ వారి మధ్య బంధం పాతదే.. పార్టీలు వేరైనా నాయుడల సంబంధాలు మాత్రం చెక్కచెదరలేదు. ఏపీ...
దాదాపు 30 ఏళ్లు నెల్లూరు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ మంత్రులుగా ఉమ్మడి ఏపీలో సేవలందించిన ఆనం బ్రదర్స్ కు ఇప్పుడు ఆదరణ కరువైంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో...
Send this to a friend