ఒకటే మాత్ర.. ఒకటే ఫార్ములా.. కానీ ఒకదానికి పది రూపాయలు ధర ఉంటే.. మరో దానికి 100 రూపాయలకు పైగా ఉంటుంది. ఎందుకంటే అది దేశంలోనే ప్రతిష్టాత్మక బ్రాండెడ్ కంపెనీ...
రిలయన్స్ జియో రావడమే ఒక సంచలనం.. ముఖేష్ అంబానీ.. ప్రధాని నరేంద్రమోడీ కలలకు వాస్తవ రూపం తేవడానికి దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. జియోను రంగ ప్రవేశం...
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు రొజుకకటి చొప్పున మార్కెట్లోకి కొత్తగా వచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. చైనా నుంచి అయితే దిగ్గజ కంపెనీలన్నీ ఇండియాలో ల్యాండ్ అయ్యి విశేష ప్రచారంతో జనాన్ని ఆకట్టుకుంటున్నాయి....
ఉద్యోగం ఉండాలంటే యాడ్స్ తేవాలి. యాడ్స్ కావాలంటే ఎవరినైనా బతిమిలాడాలి.. లేదా బెదిరించాలి.. లేకపోతే వాళ్లు యాడ్స్ ఇవ్వరు.. దీంతో రిపోర్టర్లు నానాయాతన పడుతున్నారు. బడాబాబులను నయానో భయానో బెదిరిస్తున్నారు....
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో మేనియా నెలకొంది. జియో ఆఫర్లతో వినియోగదారులందరూ కుషీకుషీగా ఉండగా.. ప్రత్యర్థి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు మాత్రం బెంబేలెత్తుతున్నారు. కానీ ఇప్పుడు జియోను తలదన్నేలా...
రిలయన్స్ జియో, టెల్కోలతో గతేడాది సెప్టెంబర్ నుంచి కొనసాగిస్తున్న హోరాహోరీ పోరును ఇప్పట్లో ముగించేటట్టు లేదు. ఉచిత సర్వీసులతో చుక్కలు చూపెడుతోంది. ఓవైపు సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు...
దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్.బీ.ఐ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అన్న నిబంధనలపై సడలింపునిచ్చింది. అది పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిచ్చింది.. గతంలో ఏప్రిల్ 1...
ఒక్క వీడియో ఎందరిని కన్నీళ్లు తెప్పిచింది. కారణం ఏంటో ఎంత చెప్పినా తక్కువే.. కానీ ఒక దృశ్యకావ్యం ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. ఎప్పుడూ సంతోషాన్ని పంచుకుంటాం.. కానీ...
“జాతీయ రహదారికి 500 మీటర్లలోపు ఉంటే అన్ని బార్లను మూసేయండి.. ఇది ఫైనల్ డెసిషన్. హైవేలపై బార్లతో ప్రమాదాలు అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం” ఇది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వక్రభాష్యం...
జియోకు మద్దతు పెరుగుతోంది. జియో ప్రకటించిన 303 రీచార్జ్ ఫ్రీ ఆఫర్ ను ట్రాయ్ తిరస్కరించడం.. జియో వెనక్కి తగ్గడం జరిగిపోయాయి. దీనికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమకారులు ట్రాయ్ పై...
బీఎస్3 వాహనాలకు చెల్లు చీటి పాడి.. ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 2 వాహనాలనే విక్రయించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో పాత ద్విచక్రవాహనాలు ఒక్కవారంలోనే లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. హోండా, హీరో,...
ఏప్రిల్ 1 నుంచి ఎస్.బీ.ఐ ఖాతాల్లో మెట్రో నగరాల్లో రూ.5వేలు.. నగరాల్లో రూ.3 వేలు.. పట్టణాల్లో రూ.2 వేలు, గ్రామాల్లో రూ.1000 తప్పనిసరిగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో...
ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ ఇలా దేశ టెలికాం రంగంలో దిగ్గజాలన్నీ జియోపై ఎన్నో ఫిర్యాదులు చేశాయి. కానీ వీటన్నింటిని ట్రాయ్ తోసిపుచ్చింది. ముఖేష్ అంబానీ లాబీయింగో.. లేదా మోడీ-అంబానీ...
ఐదు బ్యాంకుల విలీనంతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన ఎస్ బీ.ఐ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఖాతాదారులను బాదేందుకు సిద్ధమైంది. ఖాతాలను సరిగ్గా నిర్వహించని… కనీసం మొత్తం లేని...
మీరు ఇంట్లో వైర్ తో కూడిన బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ వాడాలనుకుంటున్నారా.? అయితే బీఎస్ఎన్ఎల్ సంస్థ అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు ప్రకటన...
‘జియో ప్రైమె మెంబర్ షిప్ నిన్నటికి ఆఖరు.. దీంతో జియో కస్టమర్లందరూ ఎగబడ్డారు. సర్వర్ మొరాయించింది. దీంతో ఆఫర్ ను ఏప్రిల్ 15వరకు పొడిగించక తప్పలేదు..’అని రిలయన్స్ అధినేత ముఖేష్...
ఆస్పత్రికి తీసుకువచ్చిన పేషెంట్ పరిస్థితి సీరియస్గా ఉంటే డాక్టర్లు చాలా అలర్ట్ అవుతారు. ఆ పేషెంట్కు సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ చేయడానికి వైద్య సిబ్బంది ప్రయత్నిస్తుంది. అసలే పేషెంట్...
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో బ్యాంకులు కేవలం ఉన్నతవర్గాలు, పారిశ్రామిక వేత్తలకే పరిమితమయ్యాయి. రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజానీకానికి , పేద మధ్య తరగతి వర్గాలు వడ్డీ వ్యాపారుస్థుల వల్ల చితికిపోయారు....
Send this to a friend